కాకినాడలో టీడీపికి ఝలక్…

నంద్యాల ఉపఎన్నిక ఫలితం ఇప్పుడు కాకినాడ ఫలితం మీద తీవ్ర ఉత్ఖంతనిపెంచుతోంది. ఈరోజు కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. హోరాహోరిగా సాగుతున్న ఈ కౌంటింగ్  కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో కొనసాగుతోంది.ఈ కౌంటింగ్ లో  ఏమ్మల్యే కొండబాబు సోదరుడి కుమారుడు శివకుమార్ పై 690 ఓట్ల తేడాతో వైసీపి 22 డివిజన్ అభ్యర్ధి  కిషోర్ గెలుపొందారు.

  స్థానిక ఏమ్మల్యే కొండబాబు సోదరుడి కొడుకు ఓడిపోవడం తో టీడీపి శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ఈ ఓటమితో ఏమ్మేల మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతూనే ఉంది అని చర్చ జరుగుతోంది.దీనిమీద టీడీపి మాట్లాడుతూ  మిగతా డివిజన్లలో మా అభ్యర్ధులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు మా అభివృద్దే మా గెలుపుకి నిదర్సనం అని చెప్పుకొస్తున్నారు.

Also Read :

http://www.telugustarnews.com/telugu/kakinada-election-results/

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *