లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే విజయాన్ని సొంతం చేసుకున్నాడు రాణా. మళ్ళీ బాహుబలి లాంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలో నటించి తనదైన శైలిలో నటించి మెప్పించాడు. మొన్న తీసిన “ఘాజీ” సినిమాలో ఒక భాద్యత గల నేవీ ఆఫీసర్ గా నటించాడు.ఇలా తాను డిఫ్ఫ్రెంట్ గా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.
టాలీవుడ్ నుండి నుండీ బాలీవుడ్ కి వెళ్ళిన రాణా ఇప్పుడు హాలీవుడ్ వైపు వెళ్తున్నాడు .ఇటీవల లండన్ లో జరిగిన ‘సంకార్య యూకే 2017’ కార్యక్రమానికి రానా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఓ హాలీవుడ్ మూవీకి సైన్ చేశానని చెప్పాడు. 1884లో పోరుబందరు సమీపంలో సముద్రంలో మునిగిపోయిన ‘విజిలి’ షిప్ కు సంబంధించిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతోందని తెలిపాడు. ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉంది తప్పకుండ చరిత్ర సృష్టిస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పాడు.ఈ సినిమా అన్ని రికార్డులు బద్దలు కొట్టినా ఆశ్చర్య పడవలసిన అవసర
ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పాడు. ‘బాహుబలి’ రికార్డులు బద్ధలైనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని అన్నాడు.