సమాజ్ వాది పార్టీ అధినేతకు అస్వస్థత..!!
సమాజ్వాది పార్టీ అధినేత అయిన ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆదివారం తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ములాయం కొంత కాలంగా ఉదర సంబధిత వ్యాధి వల్ల బాధపడుతూ చికిత్స పొదుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి అస్వస్థతాకు గురైనా ఆయనను కుబుంబ సబ్యులు చికిత్సకోసం ముంబైలోని హాస్పిటల్ కి తిసుకేళ్ళారు. ప్రస్తుతం ములాయం ను అన్ని పరీక్షలు జరుపుతూ ఐసీయూ లో ఉంచారు. ఆయన ఆరోగ్యం పరిస్థితిని చూసుకుంటూ, కుదుట పడిన తరువాతనే డిశ్చార్జ్ గురించి వెల్లడిస్తామని ఆ హాస్పిటల్ వైద్యులు ఒక ప్రకటన లో తెలిపారు.