భర్తకు బిగ్ షాక్ ఇచ్చిన నయనతార….పచ్చని కాపురంలో చిచ్చు..??
ఇండియాలో సరోగసి ద్వారా పిల్లలను కనడం అనేది బ్యాన్ అయ్యింది. ఈ పద్దతిలో పిల్లలను కనే వారిపై కటినమైన చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ జంట సరోగసి ద్వారా పిల్లలను కనడం పైగా సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ విషయాన్ని పంచుకోవడం హాట్ టాపిక్ అవ్వడమే కాకుండా వారిని చిక్కుల్లోకి నెట్టేసింది. దాంతో నయన తారా పరువు రోడ్డున పడింది. ఈ మ్యాటర్ మరింత సీరియస్ అవ్వడానికి తగ్గట్టుగా తమిళనాడు ప్రభుత్వం సరోగసి ప్రాసెస్ కి సంభందించిన పూర్తి వివరాలు తమకు అందించాలని వీరికి ఆదేశాలు రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది…ఈ పరిస్థితుల నేపధ్యలో
కోలివుడ్ లో మీడియాలో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. దర్శకుడు విగ్నేష్ తల్లి తమ పిల్లలు అంటూ చెప్తున్న కవలల పిల్లలు తమ వంశానికి చెందిన వారు కాదని, మాకు అసలు సంభంధం లేదన్నట్టుగా చెప్పినట్టు పలు కధనాలు వినిపించాయి. ఈ వార్తల నేపధ్యంలో నయన్ , విగ్నేష్ ల మధ్య వాగ్వాదం జరిగిందని దాంతో నయన్ షాకింగ్ డెసిషన్ తీసుకుందట…అదేంటంటే.
నయన్ గతంలో తన ఆస్తి మొత్తాన్ని తన భర్త పేరుతో రాసేందుకు అగ్రిమెంట్ సిద్దం చేసుకుందట, అందుకు తగ్గ ప్రాసెస్ కూడా జరిగిందని అయితే ఈ గొడవల నేపధ్యంలోనే సదరు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ గడిచిన కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారని కూడా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య గొడవలు రావడానికి విగ్నేష్ తల్లి చేసిన వ్యాఖ్యలే కారణమని తమిళ మీడియా కోడై కూస్తోందట.