వరద బాధితులకి పవన్ రూ. కోటి సాయం..!!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి తన దాతృత్వాన్ని చాటారు. అకాల వర్షాలతో నీట మునిగిన తెలంగాణా రాష్ట్రానికి రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తెలంగాణా చరిత్రలో ఎన్నడూ లేనంతగా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. వీధుల్లో ప్రజలు పడవలలో … Read More