టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలు గుడ్ బై..!
ఏపీలో అధికార టీడీపీకి అదిరిపోయే షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతోన్న వేళ అక్కడ టీడీపీలో తీవ్ర అవమానాలకు గురవుతోన్న ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలోకి … Read More